Sunday, March 24, 2024

పీలేరు సబ్ జైలులో కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు తిరుపతి జిల్లా పీలేరు సబ్ జైలుకు వెళ్లారు. జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. అంతకు ముందు పీలేరులో ఫ్లెక్సీల కలకలం రేగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గో బ్యాక్‌ బాబు అంటూ భారీగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు పీలేరు సబ్ జైలులో కార్యకర్తలను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement