Thursday, April 25, 2024

బీసీల‌ను సేవ‌కులుగా వాడుకున్న చంద్ర‌బాబు.. మంత్రి బొత్స

బీసీలను టీడీపీ అధినేత చంద్రబాబు సేవకులుగా వాడుకున్నారని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయణ‌ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలు తల ఎత్తుకుని తిరిగేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. టీడీపీ హయాంలో బీసీలకు ఒక్క కార్పొరేషన్ పదవైనా ఇచ్చారా అని నిలదీశారు. ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి తప్పించామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చిందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement