Friday, March 29, 2024

కందుకూరు ఘటనపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

నిన్న కందుకూరులో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. దుకూరు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. చనిపోయిన ఎనిమిది మంది ఇళ్లకు వెళ్లి నివాళులర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement