Friday, March 29, 2024

వరదలపై చంద్రబాబు బురద రాజకీయం : మంత్రి మేరుగ

వరదలపై చంద్రబాబు బుదర రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మా దారిన మేం వెళ్తామన్నారు. తెలంగాణలో పోలవరం గురించి మాట్లాడుతుంటే.. వరదపై చంద్రబాబు బురద రాజకీయం చేస్తున్నారన్నారు. తమ మంత్రులు సంయమనం పాటిస్తున్నారన్నారు. ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని అడిగితే సరిపోతుందా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement