Monday, April 15, 2024

కలియుగ వైకుంఠంపై అహంకారం వద్దు.. చంద్రబాబు

కలియుగ వైకుంఠంపై అహంకారం వద్దని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ…తిరుమల కొండను భక్తులకు దూరం చేస్తున్నారా అన్నారు. పదేపదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయని అన్నారు. సామాన్యులకు శ్రీవారి దర్శనం భారంగా మారుస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలను గుర్తించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement