Saturday, April 20, 2024

Breaking: మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు..

ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో సత్తెనపల్లి పీఎస్ లో కేసు నమోదు చేశారు. లక్కీ డ్రా వ్యవహారంపై జనసేన నేతలు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement