Sunday, March 24, 2024

Chittoor: హైవే పై బ‌స్సు బోల్తా.. 30మందికి గాయాలు

చిత్తూరు జిల్లాలోని మ‌ద‌న‌ప‌ల్లి – బెంగ‌ళూరు హైవే పై బ‌స్సు బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో 30మంది గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదంలో 30మందికి కాళ్లు, చేతులు విరిగాయి. ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 60మంది ప్ర‌యాణీకులున్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement