Thursday, April 25, 2024

Breaking: ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా.. 10మందికి తీవ్రగాయాలు

నల్లమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపడడంతో 10మందికి తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నంద్యాల జిల్లాలోని నల్లమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement