Friday, April 19, 2024

APలో బీఆర్ఎస్ కు ప్రజల ఆమోదం ఉండదు.. సోము వీర్రాజు

ఏపీలో బీఆర్ ఎస్ కు ప్రజల ఆమోదం ఉండదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తుందనే బీఆర్ఎస్ పెట్టారన్నారు. తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీని అమ్మేయలేదా అని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు తగ్గించి.. ప్రాజెక్టులను అడ్డుకున్న కేసీఆర్ ను ప్రజలు నమ్మరన్నారు. విశాఖ స్టీల్ పై బీఆర్ఎస్ నేతలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement