Thursday, April 18, 2024

Breaking: బంగాళ‌దుంప బ‌స్తాల చాటున‌.. ఆ ప‌ని చేస్తూ దొరికిపోయారు..

విశాఖ జిల్లా గాజువాక, అగనంపూడి టోల్ గేట్ వద్ద పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉద‌యం తమిళనాడుకు వ్యాన్ లో తరలిస్తున్న 1200 కేజీల గంజాయి గుర్తించారు. బంగాళదుంప బస్తాల లోడు కింద గంజాయి బస్తాలు పెట్టి రవాణా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన దువ్వాడ పోలీసులు ఇద్దరిని అదుపులో కి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement