Wednesday, April 17, 2024

Breaking: రాజ‌ధానుల పిటిష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ వాయిదా..

ఏపీకి సంబంధించిన మూడు రాజధానుల అంశంపై మూడు రాజ‌ధాన‌లు, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని ఏపీ హైకోర్టు చెప్పింది. ఇందుకు సంబంధించి పాలనా వికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ ప్ర‌భుత్వం నుంచి మెమో, నిర్ణ‌యాల‌ను కోర్టుకు స‌మ‌ర్పిస్తామ‌ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ తెలియ‌జేశారు. ఈ హామీతో ధ‌ర్మాస‌నం దీని త‌దుప‌రి విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement