Wednesday, April 17, 2024

Breaking: తేనెటీగల దాడి.. 25మంది మహిళలకు గాయాలు

తేనెటీగల దాడిలో 25మంది మహిళలకు గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని అంకంపాలెంలో మహిళలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 25మంది గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement