Monday, April 15, 2024

విజయసాయిరెడ్డికి కౌంటరిచ్చిన అయ్యన్న పాత్రుడు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ లో కౌంటరిచ్చారు. బెయిల్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు విజయసాయిరెడ్డిక ఢిల్లీకి వెళ్లాడన్నారు. తాను అజ్నాతంలో ఉన్నాననడం విడ్డూరంగా ఉందన్నారు. తాను నర్సీంపట్నంలోనే ఉన్నానని, విజయసాయిరెడ్డి ఎప్పుడొచ్చినా రెడీ అని అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. పులి అయితే సింగిల్ గా రావాలి.. పోలీసులతో కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement