Wednesday, April 24, 2024

ఏపీ సర్కార్ పై అయ్యన్న విమర్శలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభలో మూడు రాజధానులపై స్లోగన్స్ ఇచ్చేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే డ్వాక్రా మహిళలతో రిహార్సల్స్ పూర్తి అయ్యాయన్నారు. ప్రధాని హామీలపై విరుద్ధ ప్రకటనలు విచారకరమని వ్యాఖ్యనించారు. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు పేదలకు ఇచ్చే బియ్యాన్ని కూడా వదలడం లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement