అసని తుఫాన్ అల్లకల్లోలం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర తీరాన్ని తాకింది. మరో రెండు గంటల్లో ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. తీరాన్ని తాకే సమయంలో భారీ ఈదురుగాలులు ఏర్పడ్డాయి. తీరంలో గాలుల తీవ్రత కొనసాగుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement