Thursday, April 25, 2024

లోన్ యాప్ ఆగడాలపై ఏపీ సర్కార్ సీరియస్

లోన్ యాప్ ఆగడాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అనేక మందిని లోన్ యాప్స్ వేధింపులకు గురిచేస్తున్నాయని, అందువల్ల అనుమతి లేని లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement