Saturday, April 20, 2024

ఏపీ సభాపర్వం రసాబాసా.. నేడు కూడా టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే సభలో రసాబాసా కొనసాగుతోంది. దీంతో నేడు కూడా ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులపై స్పీకర్ ఒక రోజు సస్పెన్షన్ విధించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. టీడీపీ సభ్యుల నినాదాలతో ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement