Saturday, April 20, 2024

గంజాయినిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం..  భారీ స్థాయిలో దహనం

భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనుంది ఏపీ పోలీస్ శాఖ. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్ లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలపై ధ్వంసం, సాగుపై ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా AOBతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉక్కుపాదం మోపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement