Tuesday, April 23, 2024

AP: నవరత్నాలు కాదు.. నవరంద్రాలు.. అన్నదెవరో తెలుసా!

రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంపై 29 నెలల కాలంలో ఎంత ఖర్చు చేసి, ఎన్ని ప్రాజె క్టులను పూర్తి చేసిందో.. పూర్తి వాస్తవా లతో మంత్రి తక్షణమే శ్వేతపత్రం విడు దల చేయాలని మాజీమంత్రిదేవినేని ఉమామహేశ్వర రావుడిమాండ్‌ చేశారు.

టీడీపీ హయాంలో 62 ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వం 6 ప్రాజెక్టు లనుప్రాధాన్యతగా ఎంచుకొంద న్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడారు.

రాష్ట్రంలోని అరాచక పాలనపై టీ-డీపీ అధినేత చంద్రబాబునాయుడు సాక్ష్యాధారాలతో రాష్ట్రపతికి వివరించి, ఆర్టికల్‌ 356 విధించాలని, డీజీపీని రీకాల్‌ చేయాలని కోరారని, ఆ వెంటనే ఇక్కడి ప్రభుత్వానికి పూనకం వచ్చిందని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement