Tuesday, April 16, 2024

నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కు ఎయిర్ పోర్టులో సీఎం జగన్ ఘన స్వాగతం

విజయవాడ – ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 24వ తేదీన గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి విమానం లో గన్నవరం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం వైయస్‌.జగన్‌ స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలీసు గౌరవవందనం స్వీకరిం చారు. అక్కడ నుంచి ఆయన రాజ్ భవన్ కు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement