Tuesday, April 16, 2024

టీడీపీ ప్రభుత్వంలో బండెడు బకాయిలు

అనంతపురం జిల్లా పరిశ్రమల స్థాపనకు అన్నిరకాలుగా అనుకూల ప్రాంతమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అయినప్పటికీ గత ప్రభుత్వం ఉట్టి మాటలతోనే పరిశ్రమల పేరుతో అనంత జిల్లాను మరింత వెనకపడేలా చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్ఎస్ఎమ్ఈలు సహా అనేక రంగాలలో బకాయిలను పెట్టి టీడీపీ ప్రభుత్వం గారడీకే పరిమితమైందని విమర్శించారు. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా జిల్లాలో పరిశ్రమలకు పుష్కలంగా నీటి వసతి ఉందని మంత్రి శంకరనారాయణ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌ను కలిసి రేవంత్..

Advertisement

తాజా వార్తలు

Advertisement