Thursday, March 28, 2024

Breaking: ఏపీ మంత్రి కొడాలి నానికి కరోనా.. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిక

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు రాజకీయ ప్రముఖులు కరోనాబారిన పడుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నానికి కరోనా సోకింది. కరోనా లక్షణాలతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీంతో హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చేరారు. మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా కరోనా బారిన పడడ్డారు. కరోనా స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రాధాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement