Monday, April 15, 2024

ఏపీలో ట్రిపుల్ ఐటీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. కాగా, సెప్టెంబర్‌ 26న పరీక్ష నిర్వహించారు. అయితే, కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు వెల్లడి కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: ఏపీలోని స్కూళ్లకు దసర సెలవులు ఎప్పుడంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement