Friday, March 29, 2024

Breaking: స్కూళ్లలో అదనపు గదుల నిర్మాణం.. విరాళాలు సేకరణపై ఏపీ సర్కార్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ స్కూళ్లలో అదనపు గదుల నిర్మాణం కోసం విరాళాలు సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై ఫోకస్ చేసింది. అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలు సేకరించాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మొత్తం 48,626 గదుల్ని అదనంగా నిర్మించేందుకు ప్రణాళిక చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement