Thursday, April 25, 2024

అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యుల పునర్నియామకం

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులు కొనసాగనున్నారు. 2023 ఏప్రిల్ వరకు బాలకృష్ణమాచార్యులు అసెంబ్లీ కార్యదర్శి పదవిలో కొనసానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement