Friday, April 19, 2024

రోశయ్య మృతిపై సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతికి ఏపీ ప్రభుత్వం మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. నేడు, రేపు, ఎల్లుండి సంతాప దినాలు పాటిస్తున్నట్లు వెల్లడించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వంపై మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement