Tuesday, April 23, 2024

టీటీడీ తాత్కాలిక ఈవోగా ధర్మారెడ్డి

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని తాత్కాలికంగా.. ఈవో బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డిని ఇప్పటికే స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్‌ గా ప్రభుత్వం నియమించింది. జవహర్‌ రెడ్డిని తాడేపల్లి నుంచి విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement