Wednesday, March 27, 2024

ఎప్పుడైనా విశాఖ రాజ‌ధానిగా ఏర్పాటు కావొచ్చు.. స‌జ్జ‌ల

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజ‌ధానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ రాజధానిగా ఎప్పుడైనా ఏర్పాటు కావొచ్చన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో మహాయజ్ఞంలా కొనసాగుతోందన్నారు. దేశానికే ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తోందని చెప్పారు. కొందరు రాక్షస దూతలు, మారీచులు కుట్రపూరితంగా ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ది కేంద్రీక‌ర‌ణ కోస‌మే రాష్ట్రానికి మూడు రాజ‌ధానులని స‌జ్జ‌ల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement