Thursday, April 25, 2024

ఎన్‌జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు

అమరావతి, ఆంధ్రప్రభ : జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఎన్‌జీటీ సంతృప్తి చెందింది. దీంతో ఎన్‌జీటీ పెనాల్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు లభించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుతో మినహాయింపు దక్కింది. 5 రాష్ట్రాలకు వేల కోట్ల పెనాల్టీ వేసిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌.. ఏపీలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కాన్సెప్ట్‌ వల్ల పెనాల్టీ విధించలేదు. అలా తెలంగాణకు 3,800 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కి 3 వేల కోట్లు, మహారాష్ట్రకు 12 వేల కోట్లు, రాజస్థాన్‌కి 3 వేల కోట్లు, కర్ణాటకకు 2, 900 కోట్లు ఎన్‌జీటీ పెనాల్టీ విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement