Thursday, March 28, 2024

Breaking: ఎస్పీలు, ఏలూరు రేంజ్ డీఐజీతో ఏపీ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్

రాష్ట్రంలోని కోనసీమ ఘటనపై రాష్ట్ర డీజీపీ ఎస్పీలు, ఏలూరు రేంజ్ డీఐజీతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోనసీమ జిల్లాలో పరిస్థితిని ఎస్పీలు డీజీపీకి వివరిస్తున్నారు. అమలాపురం నలువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షించనున్నారు. అమలాపురంలోనే కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు ఎస్పీలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement