Thursday, April 25, 2024

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 41,523 మంది సాంపిల్స్ పరీక్షించగా. కొత్తగా 671 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 11 మరణించారు. అదే సమయంలో కరోనా నుంచి 1,272 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,141 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,53,863కి చేరింది. ఇందులో 20,30,503 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 14,219 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement