Thursday, April 25, 2024

సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా..

రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించిన ఏపీ సీఎం జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం ఓ ప్రటకన చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే రేపు పోలవరం సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో, తిరిగి ఎప్పుడు పోలవరం వెళ్లాలనేది తదుపరి నిర్ణయించనున్నారు.

ఇది కూడా చదవండి: ఎంపీ సంతోష్‌‌‌‌‌‌‌‌కు స్వాగతం.. రెండు వేల మంది మహిళలతో దండాలు


Advertisement

తాజా వార్తలు

Advertisement