Thursday, April 18, 2024

Breaking: ఏపీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు విషయంలో జగన్ కు ఊరట కలిగింది. సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తనకు బదులు న్యాయవాది హాజరవుతారని జగన్ తెలిపారు. జగన్ అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. సీబీఐ కోర్టు తప్పనిసరని భావించినప్పుడు వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు సీఎం జగన్ కు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement