Wednesday, April 24, 2024

AP : ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం

ఉ‍ద్యోగ సంఘాలతో ఈ సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ జూలై నాటికి ప్రస్తుత పిఆర్సి గడువు పూర్తి కానుంది. ఈ సమావేశంలోనైనా డీఏ, పిఆర్సి బకాయిల చెల్లింపు, సిసిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, తదితర అంశాలు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాలి. గతంలో మార్చి 7వ తేదీన ఓసారి ఈ సమావేశం జరగగా.. నేటి సమావేశానికి 13 ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement