Friday, April 19, 2024

దేవాలయాలకు వాటర్ ట్యాంకుల విత‌ర‌ణ‌

ధర్మవరం అర్బన్ – సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా యువర్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు వంక దారి సుజాతమ్మ జ్ఞాపకార్థం రెండు నీటి ట్యాంకులను రాజేంద్రనగర్ లోని వినాయక దేవాలయం ,కోటలోని పెద్దమ్మ దేవాలయాలకు సభ్యులు రామచంద్ర గుప్తా , వారి కుమార్తెలు అంద‌జేశారు. . ఈ సందర్భంగా అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రామచంద్ర గుప్తా సహకారంతో ఎన్నో దేవాలయాలకు, పాఠశాలకు వాటర్ ట్యాంకర్ లు ను అందజేయడం జరిగిందన్నారు. ఈ ఈ కార్యక్రమంలో సెక్రటరీ శీలా నాగేంద్ర మరియు పోలా.ప్రభాకర్ బిఆర్ రంగనాథ్ వై కె శ్రీనివాసులు పౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement