Friday, March 29, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల‌కు తీవ్ర‌గాయాలు..

అనంతపురం క్రైమ్ – జాతీయ రహదారి రాప్తాడు మండలం హంపాపురం గ్రామ శివారులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపప‌డ్డారు. స్థానికుల సమాచారం మేరకు. హిందూపురం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు డిగ్రీ పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ద్విచక్ర వాహనం పంచర్ కావడం రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారు అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు చికిత్స నిమిత్తం వెంటనే సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల‌ పేరు ఊరు వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement