Friday, April 19, 2024

బైక్ ను త‌ప్పించ‌బోయి బోల్తా ప‌డ్డ బ‌స్సు

బైక్ ను త‌ప్పించ‌బోయి బ‌స్సు బోల్తాప‌డ్డ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంత‌పురం సింగ‌న‌మ‌ల మండ‌లంలో ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అనంత‌పురం నుంచి రాచేప‌ల్లికి వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 20మంది ప్ర‌యాణీకులున్నారు. ఈ ప్ర‌మాదంలో ప‌లువురికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement