Tuesday, April 23, 2024

కరోనాతో తాడిపత్రి డిప్యూటీ తహశీల్దార్ మృతి

తాడిపత్రి డిప్యూటీ తహశీల్దార్ పరుచూరి వెంకటేష్ (39) కరోనా తో కన్నుమూశారు…కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు…నేటి ఉదయం పరిస్థితి విషమించి మరణించారు…ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు ఉద్యోగులు సంతాపం ప్ర‌క‌టించారు.. ఆయన గతంలో జాయింట్ కలెక్టర్ సిసి గా, అనంతపురం డిప్యూటీ త‌హాశీల్డార్ గా విధులు నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement