Friday, April 26, 2024

క‌దిరిలో సెల్ఫీ విత్ లోకేష్..

టీడీపీ నేత నారా లోకేష్ పాద‌యాత్ర సంద‌ర్భంగా స‌త్య‌సాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం వ‌ద్ద సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వ‌హిస్తున్నారు. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్‌ సెల్ఫీ ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి నారా లోకేష్‌ ఫోటోలు దిగుతున్నారు.
లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్ర‌జ‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement