Thursday, April 25, 2024

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు : మారూరు టోల్గేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త

అనంత‌పురం జిల్లా రాప్తాడు మండలం మరూరు టోల్గేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తికి వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. పోలీసుల‌తో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉజ్వ‌ల ఫౌండేష‌న్ అక్ర‌మాల‌పై క‌లెక్ట‌ర్ ను క‌లిసేందుకు వెళ్తున్న జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement