Wednesday, March 27, 2024

అపోహలు వీడండి… వాక్సినేషన్ వేయించుకోండి ఎమ్మెల్యే అనంత

అనంతపురం కార్పొరేషన్ ఏ- ప్రజలు అపోహలు వీడాలని 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సినేషన్ వేయించుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు వ్యాక్సిన్ ఇంజక్షన్ ఎమ్మెల్యే వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement