తాడిపత్రి డీఎస్పీ చైతన్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పంచ ఊడగొట్టే రోజులు వచ్చాయన్నారు. డీఎస్పీ చైతన్యపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్తిక్ పై దాడి ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేయమని, తమకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
Breaking: తాడిపత్రి డీఎస్పీ, ఎమ్మెల్యే కేతిరెడ్డిపై జేసీ ఫైర్
Advertisement
తాజా వార్తలు
Advertisement