Thursday, April 25, 2024

Breaking: జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్.. రూ.22.10కోట్ల ఆస్తులు అటాచ్..

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్-3 వాహనాలను, బీఎస్-4 గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించారని ఈడీ ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కంపెనీ వ్యవహారాలను చూసే సి.గోపాల్ రెడ్డి ఆస్తులను మనీలాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement