Thursday, March 28, 2024

అనంతపురం డ్రగ్స్ విక్ర‌యాల కేసుపై దర్యాప్తు…

అనంతపురం జిల్లాలో డ్రగ్స్‌ విక్రయాల కేసుపై విచారణ కొనసాగుతుంది. నైజీరియా లింకులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 8 గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చింది, ఇందులో ఎవరెవరి హస్తం ఉందనే విషయమై విచారణ కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement