Friday, April 19, 2024

చెట్టును ఢీకొన్న కారు… ఇద్దరు దుర్మరణం..

అనంతపురం: జిల్లాలోని రాయదుర్గం మండలం కొంతనపల్లి సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి రాయదుర్గం పట్టణం శాంతినగర్‌కు చెందిన వడ్డే అశోక్‌గా గుర్తించారు.మరో వ్యక్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement