Tuesday, March 26, 2024

Breaking: అనంతబాబు కేసు సీబీఐకి అప్పగించేందుకు నిరాకరణ

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించేందుకు కోర్టు నిరాకరించింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు 15రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారికి హైకోర్టు ఆదేశించింది. సీసీ పుటేజీలో ఉన్న వారిపై కేసు పెట్టాలని, నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలని హైకోర్టు తెలిపింది. మూడు నెలల్లో తుది చార్జ్ షీట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement