Saturday, April 20, 2024

శ్రీవారి సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్

తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో కలిసి దర్శించుకున్నారు. నిన్న తిరుమలకు విచ్చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్​కు ఆలయ ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమల కొండకు చేరుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement