Thursday, April 25, 2024

Amaravthi: దీపావళి నాడు సాగుతున్న రైతుల పాదయాత్ర

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నాలుగో ఈ రోజు ప్రారంభమైంది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో చేపట్టిన ఈ యాత్ర గురువారం గుంటూరు జిల్లా పుల్లడిగుంట నుంచి ప్రత్తిపాడు వరకు సాగనుంది. ఇవాళ సుమారు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. దీపావళి పండగ ఉన్న రైతులు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. కాగా 45 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది.డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement