Monday, March 18, 2024

Breaking: అమరావతి రైతులకు అన్యాయం జరగదు.. సజ్జల

అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… లీగల్ ఇబ్బందులు తొలగించడానికే గతంలో పెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నామన్నారు. రాజధానిపై తమ స్టాండ్ కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు తీర్పు ఉందని భావిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement