Thursday, April 18, 2024

Amaravati Farmers: ఐదో రోజు ప్రారంభమైన రైతుల పాదయాత్ర

ఏపీ రాజధానిగా అమరావతినే ప్రకటించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. శుక్రవారం గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. పెదనందిపాడు వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. పలు గ్రామాల ప్రజలు, రైతుల నుంచి పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది. కాగా,మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు పోరాటం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: చీకట్లు నింపిన దీపావళి.. ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

Advertisement

తాజా వార్తలు

Advertisement